తమ స్వంత ఖర్చులతో వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేందుకు వేసుకున్న మట్టి రోడ్డును ఇసుక ట్రాక్టర్లు నడుతుపూ ధ్వంసం చేస్తున్నారని, సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని గొల్లపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చే
నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గొల్లపల్లె గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన హెల్త్ సబ్