కాదేదీ చోరీకి అనర్హం అన్న విషయాన్ని రుజువు చేస్తూ యూకేలోని బ్లెన్హీమ్ ప్యాలెస్లో రూ.52 కోట్ల విలువైన 18 క్యారట్ల బంగారు టాయిలెట్ను కొందరు చోరులు ఐదు నిమిషాల్లో అపహరించారు. 2019కు చెందిన ఈ కేసును బ్రిటన్�
మాస్కో: లంచం కేసులో ఓ ట్రాఫిక్ పోలీస్ ఇంటికి దర్యాప్తు నిమిత్తం వెళ్లిన రష్యా అధికారులు కంగుతిన్నారు. రాజసౌధాన్ని తలపించే భవనం, విశాలమైన గదులు, బిలియార్డ్ హాల్ వగైరా చూసి షాక్ అయ్యారు. బంగారంతో చేసి�