దేశీయ మార్కెట్లో వెండి ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో రేటు రూ.6,500 పుంజుకొని రూ.2,50, 000గా నమోదైంది. గురువారం రూ.12,500 పడిపోయిన విషయం తెలిసిందే. అయితే బుధవారం రూ.5,000 ఎగబాకి తొలిసారి రూ
Gold Rates | పుత్తడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. వరుసగా రెండోరోజూ ధరలు స్వల్పంగా పతనమయ్యాయి. ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో బంగారం డిమాండ్ పడిపోయింది. దాంతో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యా�