Gold Crowns | ఒంటిమిట్టలోని (Ontimitta) శ్రీ కోదండ రామాలయానికి సుమారు రూ.6.60 కోట్ల విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను ( Gold crowns) , పెన్నా సిమెంట్స్ అధినేత శ్రీ ప్రతాప్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో శుక్రవారం విరాళంగా
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారికి ఓ భక్తుడు భూరీ విరాళం అందజేశాడు. వేయి గ్రాములకు పైగా బరువు ఉన్న మూడు బంగారు కిరీటాలను అమ్మవారికి సమర్పించుకున్నాడు.