ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇసుక బజార్లలో మట్టితో కూడిన ఇసుక కావడంతో ఆ ఇసుకతో కూడిన నిర్మాణాలు ఏ మేరకు సురక్షితమో చెప్పలేమని నిర్మాణరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
గోదావరి ఇసుకకు బయటకు తీసే ఇసుక సొసైటీల్లోని సభ్యుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఏడేళ్లుగా ఒకే కమిటీ పెత్తనం చేస్తున్నదని, ఆదాయపు లెక్కలు, బైలా చూపించడం లేదని సమ్మక్క-సారక్క ఇసుక సొసైటీలో అత్�