రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)లోనూ తెలంగాణ పరపతి దిగజారిపోయింది. తెలంగాణ అధికారులంటేనే ఏ మాత్రం లెక్కచేయని దుస్థితి అక్కడ నెలకొన్నది. నిధుల ఖర్చు, ఇతర�
ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గోదావరి-బనకచర్ల(జీబీ) లింక్ ప్రాజెక్టు వివరాలను ఇవ్వాలని గోదావరి జీఆర్ఎంబీని తెలంగాణ సర్కారు కోరింది. ఈ మేరకు జీఆర్ఎంబీకి అధికారులకు లేఖ రాశారు. గోదావరి నుంచి రోజుకు 2 ట�