Secret Meeting | మంత్రులను పిలువలేదు.. అంతర్రాష్ట్ర అధికారులను భాగస్వాములను చేయలేదు.. ఎజెండా అంశాల ప్రస్తావనా లేదు. కేవలం కేంద్ర మంత్రి, కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు మాత్రమే గంట పాటు రహస్యంగా భేటీ అయ్యారు. పూర
‘ప్రతి సంవత్సరం గోదావరిలో వృథాగా 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. అందులో 200 టీఎంసీలు బనకచర్ల కింద మేం వాడుకుంటే ఎవరికైనా ఎందుకు అభ్యంతరం ఉండాలి’ అని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు తలపెట్టిన గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు తెలంగాణ పాలిట మరో పోతిరెడ్డిపాడులా మారుతుందా? శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా పేరిట కృష్ణా జలాలను యథేచ్ఛగా దోపిడీ చ