రెండో విడుత గొర్రెల పంపిణీలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 7,850 మంది అర్హులు డీడీలు చెల్లించారని, వారందరికీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని, లేకుంటే డీడీల డబ్బులైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గొర్రెలు, మేకల అభివ�
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 21: రెండో విడుత గొర్రెలు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై గొల్ల, కుర్మలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొలి విడుత రూ.5 వేల కోట్లతో గొర్రెలు పంపిణీ చేసిన ప్
ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్బొడ్రాయిబజార్, జూలై 21: బీసీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షే మ పథకాలు అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యు డు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం �