Hyderabad | జీవో 58, 59 కింద హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును మరో నెల పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Telangana | హైదరాబాద్ : జీవో నంబర్ 58, 59 కింద ఇంటి స్థలాల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. వారం, పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పట్ట�