యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన జీవో 21లో పేర్కొన్న మార్గదర్శకాలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పీహెచ్డీ అభ్
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకోసం ఈ నెల 4న విడుదల చేసిన జీవో 21 తుది నిర్ణయం కాదని తేలిపోయింది. ఆ జీవోలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకై ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 21ని రద్దు చేయాలని అలాగే బుధవారం ఉన్నత విద్యా మండలికి వెళ్లిన అధ్యాపకుల అరెస్టులను ఖండిస్తూ గురు�