మోరంచపల్లికి ప్రభుత్వం అండగా నిలిచింది. వరద వలయంలో చిక్కుకున్న నాటి నుంచి అధికార యంత్రాంగం అక్కడే ఉండి సేవలందిస్తున్నది. సోమవారం గ్రామంలో సహాయక చర్యలు యథావిధిగా కొనసాగాయి. గ్రామంలో తాగునీటి వ్యవస్థ మె�
జయశంకర్ భూపాలపల్లి : జీఎంఆర్ ట్రస్ట్ ద్వారా నిరుద్యోగులకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్�