దేశాలను గౌరవిస్తారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు. గోదీ మీడియా మోదీ మానియాను ఎగదోసే మనదేశంలో ఈ రెండింటి మధ్య పెద్దగా తేడా లేకుండా పోతున్నది. మోదీని విమర్శిస్తే దేశాన్ని అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. దేశద�
రాజకీయ నాయకులపై విశ్వాసం కలిగేది వారికి ఉన్న పదవితో కాదు, వాళ్లు చేసే పనులతో. ముమ్మాటికీ ఇదే నిజమని నిరూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కార్యనిర�