మూడు దశాబ్దాల క్రితం అరకొరగా టీవీలు ఉండగా సెల్ఫోన్లు అసలే లేవు. గ్రామాల్లో సాయంత్రం అయ్యిందంటే చాలు.. పాఠశాల నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చిన రైతులు, పనులు ముగించుకున్న గృహి�
గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో జీజేఆర్ కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు.