ఉత్తరప్రదేశ్లో దళితులపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల లఖీంపూర్ ఖీరీలో దళిత అక్కాచెల్లెళ్లపై లైంగికదాడి చేసి హత్య చేసిన ఘటన మరువకముందే మరో ఘటన వెలుగుచూసింది.
జహీరాబాద్ ఫిబ్రవరి 16 : ప్రేమే ఆ బాలిక పట్ల శాపమైంది. కన్నతల్లే కర్కశానికి ఒడిగట్టింది. నవ మాసాలు మోసిన కనిపెంచిన బిడ్డను తన చేతులతోనే కడతేర్చింది. ఈ ఘటనలో పోలీసులు సత్వరమే స్పందించి నిందితులను అదుపులోకి త�