Masood Azhar : నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar) పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో తలదాచుకున్నాడు. పీఓకేలోని గిల్జిత్ బల్టిస్థాన్ అనే ప్రాంతంలో అతడి కదలికల్ని భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
Road accident | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గిల్గిట్ బాల్టిస్థాన్ ఏరియాలోని దియామెర్ జిల్లాలో 41 మందితో ఇరుకైన కొండ మార్గంలో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింద�
పాకిస్థాన్లోని గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ హిమపాతం విరుచుకుపడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 10 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్థాన్లో (Pakistan) తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. పాక్ ఆక్రమిత గిల్గిట్-బాల్టి్స్థాన్ (Gilgit-Baltistan) రీజియన్లోని హిమాలయ పర్వతాల్లో హిమపాతం (Hvalanche) విరుచుకుపడింది. దీంతో 10 మంది గాయపడ్డారు. మరో 25 మంది గాయపడ్డారు.