సర్కారు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించి శాఖల మధ్య వివాదాలకు తెరలేపుతున్నది. శివారులో ఉన్న మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపిన సర్కారు.. ఆ తర్వాత అవుటర్ వరకు పరిధిని విస్తరించింది. దీంతో హె�
గ్రేటర్లో భవనాలు, ఆస్తులను పక్కాగా లెక్కించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ మేరకు జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం) సాంకేతికతతో సర్వే చేయనున్నారు. దేశంలోని అన్ని పట్టణాలు, నగరాలను మ్యాపింగ్�