క్షేత్రస్థాయి పర్యటనలు లేవు. పారిశుధ్యం పడకేసింది. దోమలతో డెంగీ కేసులు పెరిగిపోతున్నాయి. వీధికుక్కలతో నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కొత్త ప్రాజెక్టు�
“జీవావరణంలో త్వరితగతిన చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా, విపత్తులు సంభవిస్తున్నాయి. ప్రకృతితో మమేకమై సహజ సిద్ధంగా సంభవించే ఈ విపత్తులకు నివారణ చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి �
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట