కొడుకుకి తెలియకుండా కూతురి ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు ఓ తల్లి చైన్ స్నాచింగ్ నాటకమాడి.. చివరికి పోలీసులకు దొరికిపోయింది. స్థానికులు, ఘట్కేసర్ పోలీసుల కథనం ప్రకారం.. అవుషాపూర్ గ్రామానికి చెందిన వృ
ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఘట్కేసర్కు చెందిన ప్రవీణ్, చిన్న కలిసి మహేశ్ను తామే హత్య చేసినట్లు తెలిపి ఆదివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.