సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రిస్క్'. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. జీకే మిరాకిల్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాని జూ
తెలుగు ఇండస్ట్రీలో టాలెంటెడ్ సంగీత దర్శకులు చాలా మందే ఉన్నారు. వారిలో ఒకరు ఘంటాడి కృష్ణ (Ghantadi krishna). చాలా కాలంగా యాక్టివ్గా లేని ఘంటాడి కృష్ణ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వార్తల్లో నిలిచారు.