‘మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దు’ అంటూ.. ఘాన్సీమియాగూడ గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం ఎంపీడీవో సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ..
శంషాబాద్లో చిరుతపులి (Leopard) సంచారం మరోసారి కలకలం సృష్టిస్తున్నది. గతంలో విమానాశ్రయం వద్ద ఓ చిరుతపులిని పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా శంషాబాద్ మండలంలోని ఘాన్సిమియాగూడలో చిరుత కనిపించింది.