‘కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన మీరు అధికార దాహంతో కాంగ్రెస్లో చేరారు.. ఆరు గ్యారెంటీలు, 420 హామీల గురించి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలేదు.. కేవలం మొక్కల పెంపకంపై మాట్లాడడమేంటి..’ అని మహిళలు న�
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని ఎమ్మె ల్యే కడియం శ్రీహరి కోరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణుల�