మేడిగడ్డ మరమ్మతులు పూర్తయ్యేదెన్నడు? అనే ప్రశ్నకు ఆంధ్రజ్యోతిలో (23-02-2026)న అచ్చయిన వార్త తేటతెల్లం చేసింది. ఆ వార్తా కథనం ప్రకారం.. వచ్చే ఏడాది అంటే 2027 వేసవిలో మరమ్మతులు మొదలవుతాయి. ‘కాళేశ్వరాన్ని గాలికి వదిల�
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల వద్ద వరద ప్రవాహాలు తగ్గిన తర్వాతే పరీక్షలు చేపట్టే అవకాశం ఉంటుందని సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) ఫుణె నిపుణుల బృందం తేల్చింది.