రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలన్న ముసుగులో కాంగ్రెస్ సర్కారు సామాన్య ప్రజలపై మరో భారం మోపేందుకు సిద్ధమైంది. ఖజానాను నింపుకోవడమే ఏకైక లక్ష్యంతో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటికే పె�
గోదావరిఖని పట్టణంలో ఒక భారీ షాపింగ్ మాల్ నిర్మాణానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వడంలో రామగుండం బల్దియా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. షాపింగ్ మాల్ నిర్మాణానికి పర్మిషన్ ఇస్తే ఒకే మొత్తం�
జైపూర్ : కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆదాయం పెంచుకునేందుకు రాజస్థాన్లోని జైపూర్ మెట్రో సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నది. ఇప్పటికే చిన్నపాటి ప్రకటనల చిత్రీకరణకు కోచ్లను అద్దెకు ఇస్తున్న మెట్రో �