కరీంనగర్ జిల్లాలో జనరల్ (సాధారణ) మెడిసిన్ దందా విచ్చలవిడిగా సాగుతున్నది. నెలకు 500 కోట్ల మీదనే జరుగుతున్న ఈ వ్యాపారంలో స్టాండర్డ్ (ప్రామాణిక) మెడిసిన్ ఎక్కడో వెనుకబడి పోయింది. నెలకు 100 కోట్లతో సరిపెట్ట�
మనదేశ విద్యార్థులకు రష్యా శుభవార్త చెప్పింది. తమ దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కాలర్షిప్లు అందిస్తామని చెన్నైలోని రష్యా హౌస్ బుధవారం వెల్లడించింది.
ఎంజీఎం| నగరంలోని ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మార్చారు. ఇందులో నేటి నుంచి కరోనా రోగులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి.