అసెంబ్లీ ఎన్నికల అనంతరం తనకు భద్రతను తగ్గించేశారని, ప్రాణహాని ఉన్నందున ఎన్నికల ఫలితాలకు ముందున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ �
ఈనెల 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలను దేశమంతా ఆసక్తిగా చూస్తున్న వేళ హడావుడిగా నీట్ -యూజీ 2024 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. వాస్తవానికి నీట్ ఫలితాలను జూన్ 14న విడుదల చేయాల్సి ఉంది. ఎందుకో తెలియదు గానీ, 10 రో�