హైదరాబాద్లో మరో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ప్రారంభమైంది. అమెరికాకు చెందిన ఎల్పీఎల్ ఫైనాన్షియల్ సంస్థ తాజాగా నగరంలో జీసీసీని బుధవారం ప్రారంభించింది. దీర్ఘకాలిక, ఆవిష్కర్తలను ప్రోత్సహించాలనే ఉద్ద
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల అడ్డాగా హైదరాబాద్ మారిపోయింది. దేశీయ, అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు తమ వ్యాపారాన్ని విస్తరించేక్రమంలో తమ జీసీసీ సెంటర్లను ఆకర్శించడంలో భాగ్యనగరం ముందువరుసలో నిలిచింది. �