కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రీ పంప్హౌస్లో గురువారం ఎత్తిపోతలు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఒకటో నంబర్ (యూనిట్) మోటర్ను ప్రారంభించి, జలాలను తరలించారు. శనివార�
మనోడైతే ఏంచేసినా మంచిగనే ఉంటది. కానోడైతే చాలు.. కండ్ల ముందు కనిపిస్తున్నా సరే.. మేకను కూడా కుక్క అని ముద్ర వేయాలి. దేశంలో బీజేపీ నేతలు చేస్తున్న పనులన్నీ ఇట్లనే ఉంటయి. నోటికి ఏదొస్తే అదే మాట్లాడతరు. చేతికెం�