కాలింగ్ బెల్
గాయత్రీ మంత్రం చదువుతుంది
లేదా, వీధి తలుపు
ఆంజనేయ దండకం అందుకుంటుంది
నీ సకల చరాచర స్వప్నాలనూ, కోరికలనూ
విడిచిపెట్టి-
విష్ణుమూర్తిలా వెళ్లి
గబుక్కున తలుపులు తెరుస్తావ్,
అంతవరకే నీకు తె�
లక్నో, ఏప్రిల్ 8: ఉత్తరప్రదేశ్లోని జైళ్లలో ఉన్న ఖైదీలకు ఇకపై మహామృత్యుంజయ జపం, గాయత్రీ మంత్రాన్ని వినిపించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి ధర్మవీర్ ప్రజాపతి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచ�