పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ఇంధన, నిత్యావసరాలపై పడుతున్నది. దిగుమతి చేసుకునే సరుకుల రవాణా ఖర్చులు రోజురోజుకూ పెరగడం సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలను హడలెత్తిస్తున్నది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. నగరంపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తున్నది. ఎల్పీజీ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు. హోటల్ నిర్వాహకుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొన్ని హోట�
దేశంలో ఎల్పీజీ సంక్షోభం రోజురోజుకూ ముదురుతున్నది. దేశంలో గ్యాస్ కొరత లేదంటూ కేంద్రం ఒక వైపు ప్రకటనలు చేస్తుండగా, క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వాణిజ్య, గృహ అవసరాలకు వినియోగించే ఎల�
ప్రతి పేద కుటుంబానికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నది. కానీ, సిలిండర్ ధరలను మాత్రం అమాంతం పెంచి చుక్కలు చూపిస్తున్నది. సమయం సందర్భం లేకుండా.. భారం మోపుతున్నది. తాజాగా �
దేశంల వేటి ధరలు పెరిగినా మిడిల్ క్లాస్కే ఎఫెక్ట్ అవుతున్నది. ఇప్పటికే నూనె ధరలు, నిత్యావసరాల ధరలు చూస్తే భయమేస్తున్నది. గతంలో ఎప్పుడో ఓసారి గ్యాస్ ధరలు పెరిగేటివి. ఇపుడు నెలకోసారి, రెన్నెళ్లకోసారి ప�