ఆరుగాలం శ్రమించి సాగుచేసిన రైతులకు ఆ పంట ను అమ్ముకునేదాకా కష్టాలు తప్పడం లేదు. మొ న్నటిదాకా ఓ వైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన వడ్లు తడిసి ఆగమైన అన్నదాతకు ఇప్పుడు కొనుగోళ్లూ పెద్ద సమస్యగా మారింది.
చిన్నారులకు పాలల్లో పురుగు మందు కలిపి హతమార్చిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు కథనం ప్రకారం.. సీతంపేట గ్రామ పంచాయతీ శివారు అంకన్నగూడేనికి చెందిన పెండగట్ల అ�
ఇద్దరు ఆడపిల్లలను సాకడం భారమనుకున్నారో.. లేక తమ జల్సాలకు అడ్డొస్తున్నారని భావించారో కానీ, ముక్కు పచ్చలారని చిన్నారులను అత్యంత పాశవికంగా హత్య చేశారు తల్లిదండ్రులు. కని పెంచిన ఆ తల్లికి చేతులెలా వచ్చాయో..,