ఇప్పటికీ ఆ నీళ్లు స్నానానికి కూడా పనికిరావు భక్తుల గంగాతీర్థానికి అసలే అక్కరకు రావు ఇలా అయితే నది ఎప్పటికి శుద్ధి అవుతుంది? జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం న్యూఢిల్లీ, జూలై 24: గంగా నది.. హిందువులు పరమ పవిత్�
కొవిడ్ టీకా రెండో డోసుకు, ప్రికాషన్ డోసుకు మధ్య కాల వ్యవధిని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇంతకు ముందు 9 నెలలుగా ఉన్న గ్యాప్ను 6 నెలలకు మార్చింది. ఈ మేరకు శుక్రవారం నేషనల్ అడ్వైజరీ గ్రూప్