ఒడిశా కేంద్రంగా నగరానికి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తితో పాటు నగరంలో గంజాయి విక్రయిస్తున్న మరో వ్యక్తిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 20 వేల విలువజేసే రెండు కిలోల గ�
పోలీసు సైరన్ మధ్య యథేచ్ఛగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి గంజాయి రవాణా చేస్తూ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును లంగర్హౌస్ పోలీసులతో కలిసి టీ న్యాబ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు గ