న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్లో నదుల్లో మృతదేహాలు తేలడం తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో చనిపోయినవారి హక్కులను పరిరక్షించడానికి విధి విధానాలను రూపొందించడంపై
ప్రయాగ్రాజ్,జూన్ 25 :రుతుపవనాలరాకతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గంగా నీటి మట్టం పెరుగుతున్నది.నదికి పక్కన ఉన్న ఇసుక దిబ్బల్లో ఖననం చేసిన మృతదేహాలు ఇప్పుడు ప్రయాగ్రాజ్లోని నీటిలో తేలుతున్నాయి. గత మూడ�
అప్పుడే పుట్టిన పసికందును (కర్ణుడిని) కుంతీదేవి ఒక చెక్కపెట్టెలో పెట్టి నదిలో వదిలేసిందని మహాభారతంలో చదువుకున్నాం. అచ్చం ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో చోటుచేసుకుంది. ఓ పసిపాపను చెక్కపెట్ట�
గంగానదిలో కరోనా ఆనవాళ్లపై అధ్యయనం | కరోనా సెకండ్ వేవ్ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో ఇటీవల గంగానదిలో పెద్ద ఎత్తున మృతదేహాలు కొట్టుకువచ్చాయి.