ఇంద్రవెల్లి : మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర(Nagoba Jatara)కు భక్తజన సంద్రంగా మారింది. విశిష్టమైన ఈ జాతరను కన్నులారా చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.
ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర (Nagoba Jatara) ఆదివారం అర్ధ రాత్రి నుంచి వైభవంగా ప్రారంభం కానుంది.