ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలలో తన ఫాంహౌస్లేదని, ఒకవేళ హైడ్రా నోటీసులు ఇస్తే.. తెల్లారే తన ఇంటిని తానే కూల్చేస్తానని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు.
గండిపేట చెరువు కాలువ(కాండూట్) కబ్జాలమయంగా మారడంతో ప్రమాదపుటంచున ఉన్నది. ఎక్కడపడితే అక్కడ వ్యాపార కేంద్రాలు వెలుస్తుండటంతో మురుగునీటితో కాండూట్ పూర్తిగా కలుషితమవుతున్నది.
నిండు కుండల్లా జంట జలాశయాలు అంబర్పేట బ్రిడ్జిని తాకుతున్న మూసీ వంతెనపై వాహనాల రాకపోకలు బంద్ గోదావరి, కృష్ణలో తగ్గిన వరద ప్రవాహం రేపు సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): భా�