అమరవీర సైనికుల కుటుంబాలను ఆదుకోవాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచన చాలా గొప్పదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శ్లాఘించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలాగా స్పందించలేదన్నార
పట్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గల్వాన్ అమరవీరుల కుటుంబాలతోపాటు హైదరాబాద్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయంగా సీఎం నితీష్తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు...
గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన జార్ఖండ్కు చెందిన ఇద్దరు సైనికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం జార్ఖండ్ సీఎం కార్యాలయంలో ఆ రా
న్యూఢిల్లీ: గల్వాన్ ఘర్షణకు ఏడాది పూర్తి అయ్యింది. గత ఏడాది చైనా సైనికులు చేసిన ఆకస్మిక దాడిలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన రోజు ఇది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్ట�