ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ భారత వినియోగదారుల కోసం ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ను మార్చి 22 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా అమెజాన్ మైక్రోసైట్ను కూడా ఏర్పాటు చేసింది. ఫోన్స్
ముంబై: శాంసంగ్ కంపెనీ గతేడాది విడుదల చేసిన మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ M31s ధరను భారత్లో రూ.1000 తగ్గించింది. గత ఏడాది జూలైలో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.19,499గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్+128 జీబీ వేరియంట్ �