GHMC | వర్షాకాలంలో ఎలాంటి వరద ముంపు సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ ప
భారతదేశ రాజకీయం విలువల వలువలు ఎప్పుడో విప్పేసింది. రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి జీవితాంతం తనకంటూ ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసి.. చివరి నిమిషంలో కొడుకు కోసమో.. కూతురు కోసమో పార్టీ మారడంతో అంతకా�
మహాశివరాత్రి వేళ నగరం ఆధ్యాత్మిక వాతావరణంతో పరిఢవిల్లింది. “హరహర మహాదేవ... శంభో శంకర.. దుఃఖ హర..భయ హర.. దారిద్య్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనంద కర..” అంటూ నగరంలోని శివాలయాలన్నీ మార్మోగాయి.