తన తండ్రి పేరుపై ఉన్న భూమిని కొందరు ఆక్రమించారంటూ అతడి కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. అయిజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన వడ్డె సవారన్నకు యాపది
జోగుళాంబ గద్వాల జిల్లా దవాఖానను మంగ ళవారం కలెక్టర్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు 14 మందితోపాటు మరో నలుగురు వైద్య సిబ్బంది విధులకు గైర్హాజర వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ�