జీ-20 (G-20) నేతలు జాతిపిత మహాత్మా గాంధీకి (Mahatma Gandhi) ఘనంగా నివాళులు అర్పించారు. జీ20 రోజురోజు సమావేశానికి ముందు ఢిల్లీలోని రాజ్ఘాట్కి (Rajghat) వెళ్లిన నేతలు మహాత్ముని సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
President of Bharat: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు.. రాష్ట్రపతి ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా ఓ జీ20 ఇన్విటేషన్పై పేర్కొన్నారు. జీ20 నేతలకు ఇచ్చే విందు ఆహ్వాన పత్రికలో ఇండియా బదులుగా భారత్ అని రాయడం వివాద