వన మహోత్సవం పేరుతో ప్రభుత్వాలు కోట్లాది రూపాయాలు ఖర్చుచేసి పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రచారం చేస్తుండగా మరో వైపు గ్రామాల్లో ఇష్టారీతిగా పెరిగిన వృక్షాలను నరికివేస్తూ వాటి కలపను సొమ్ము చేసుకుంటున్న�
జి.చెన్నారం నుండి అనంతారం వరకు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున అన్నారు. సిపిఎం నల్లగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జి