హైదరాబాద్,జులై 2:మార్చి త్రైమాసికంలో నికర లాభం దాదాపు 100 శాతం పెరిగి రూ .27.48 కోట్లకు చేరుకున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జిఓసిఎల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.13.81 కోట్లతో పోలిస
ఢిల్లీ, జూన్18: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్నిరంగాల్లో ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అటువంటి సమయంలోను ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) అత్యధిక టర్నోవర్ను నమోదు చేసింది. 2020-21 సంవత్సరంలో కె�
2020-21లో రూ.9.45 లక్షల కోట్లు న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంచనాలకుమించి పన్ను వసూలయ్యాయి. కరోనా తీవ్రరూపం దాల్చినప్పటికీ 2020-21లో రూ.9.45 లక్షల కోట్ల మేర ఆదాయ, కార్పొరేట్ పన్ను వసూలైనట్లు పన్ను మంత్రిత్వ శా
న్యూఢిల్లీ : 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5 శాతం పెరిగి రూ 9.45 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఇక రూ 2.61 లక్షల కోట్ల రిఫండ్లను చెల్లించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రత్య
2020-21లో రాష్ర్టానికి రూ.20 వేల కోట్లు హైదరాబాద్, ఏప్రిల్ 8: గత ఆర్థిక సంవత్సరం (2020-21) తెలంగాణకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు) రూ.20,549 కోట్లను అందించింది. రాష్ట్రంలోని రైతులకు పంట రుణాలు, టర్మ�