Mumbai | దేశంలో కరోనాకు మహారాష్ట్ర కేంద్ర బిందువుగా మారింది. మూడు దశల్లో రాష్ట్రంలో భారీగా కేసులు నమోదయ్యాయి. అందులో ముంబైలో (Mumbai) రికార్డయిన కేసులే అధికం. దీంతో ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) వైరస్ వ్యాప్తి న�
భోపాల్: టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా బారినపడి మధ్యప్రదేశ్లో ఇద్దరు మరణించారు. పూర్తిగా టీకాలు వేయించుకున్న 54 ఏండ్ల మహిళకు ఈ నెల 15న కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. భోపాల్ ఎయిమ్స్లో చ�
బీజింగ్: కరోనా వైరస్ నియంత్రణకు చైనా ముమ్మరంగా పోరాడుతోంది. ఆ దేశ జనాభాలో వంద కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. అంటే దేశ జనాభాలో 71 శాతం మంది పూర్తి స్థాయిలో వ్యాక్సినేట్ అయ్యారు
వాషింగ్టన్ : అమెరికాలో సగం జనాభా పూర్తి స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికాలో మళ్లీ వ్యాక్సినేషన్ వేగం పుంజుకు
గౌహతి: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోకి ప్రవేశించే వారు రెండు వ్యాక్సిన్లు తీసుకున్నా సరే కరోనా పరీక్షను తప్పని సరిగా చేయించుకోవాలని తెలి
అమెరికాలో టీకా డోసులను పూర్తిగా తీసుకున్న వారికి శుభవార్త..! ఇకపై వారు మాస్కులు ధరించకుండానే బయట తిరుగొచ్చు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన�