ఎల్పీజీ సంక్షోభంతో కేరళవ్యాప్తంగా అనేక హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో కేరళ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ పోరుబాట పట్టింది. ఈ నెల 23న రాష్ట్రవ్యాప్త సమ్మె నిర్వహించాలని నిర్ణయించింది.
దేశంలో ఎల్పీజీ సంక్షోభం సోమవారం పార్లమెంట్ సమావేశాల్ని కుదిపేసింది. రాజ్యసభలో అధికార, విపక్షాలు మధ్య మాటల యుద్ధం సాగింది. ‘ఇది ముమ్మాటికీ కేంద్రం వైఫల్యమే. ఇరాన్ యుద్ధంతో ఇంధన సరఫరాలో ఆటంకాలు ఏర్పడుత�