ఇంధన కొరత వల్ల ప్రజల ఇబ్బందులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, ప్రజాప్రయోజనా ల పరిరక్షణ కోసం తాను చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసిందని తమిళనాడు తెలుగు యువశక్తి వ�
పెట్రోల్ కొరతతో జనం బెంబేలెత్తుతున్నారు. పెట్రోల్ బంకుల వద్ద కొన్ని చోట్ల ఎటు చూసినా వాహనాల రద్దీ కనిపిస్తుండగా, మరికొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో పెట్రోల్ దొరకక భారీ క్యూ�
Fuel shortage | ఏపీలో ఇంధన కొరత నానాటికి తీవ్రమవుతుంది. కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ( No stock Boards ) దర్శనమివ్వడంతో వాహనాలదారులు భారీ సంఖ్యలో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పదం కుదిరినప్పటికీ.. దేశీయంగా ఇంధన కొరతపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురీ, విదేశాంగ మంత్రి జైశంకర్ గల్ఫ్ దేశాల పర్యటనకు సిద�
ఇరాన్పై కొనసాగుతున్న యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోనున్నది. దీంతో ఇటీవల భగ్గుమన్న ము
Bangladesh | ఇరాన్ (Iran) పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ఇంధన కొరత నెలకొన్నది. ఈ ఇంధన కొరతను అధిగమించేందుకు బంగ్లాదేశ్ (Bangladesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలోని అన్ని నగరాలు, పట
పశ్చిమాసియలో నెలకొన్న యుద్ధ సంక్షోభం కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం కొట్టివేసింది. దేశంలో ఇంధన కొరత ముంచుకొస్తున్న తరుణంలో దేశంలో లాక్డౌన్ తరహా చర్యలు
పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. బంకుల ముందు క్యూ కట్టిన వాహనదారులు.. ఎక్కడ చూసిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్జామ్.. ఒక్క మాటలో చెప్పాలంటే వాహనదారులు పట్టపగలే ప్రత్యక్ష నరకం చూశారు. ఇదీ మంగళవారం మధ్య�
కొలంబో: శ్రీలంకలో తీవ్రమైన ఇంధన కొరత ఉన్న విషయం తెలిసిందే. ఆ దేశంలో ఒక్క రోజుకు సరిపడా ఆయిల్ నిల్వలు లేవు. దేశవ్యాప్తంగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్కు ఫుల్ డిమాండ్ ఉంది. బంకుల వద్ద జనం బారులు తీ�