సింగూర్ ముంపు భూముల్లో జరుగుతున్న అక్రమాలను మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ను కలిస�
చెరువుల ఆక్రమణలు, ఎఫ్టీఎల్ భూముల పరిరక్షణకు మడికట్టుకున్న హైడ్రా.. ఇప్పుడు చేతులెత్తేసింది. పేద, మధ్యతరగతి జనాలు ఉండే నివాసాలపై బుసలు కొడుతూ.. ధనికులు, సంపన్నవర్గాలు, రాజకీయ పలుకుబడి కలిగిన నేతల విషయంలో �