కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలనే కాదు పట్టణాలకూ నిధుల్లేవంటున్నది. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. పట్టణ ప్రగతి కింది చేపట్టిన వైకుంఠధామ
అభివృద్ధి పనులతో పాటు పర్యావరణహితంగా, కాలుష్యరహితంగా పట్టణాలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నది. ఒకవైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూనే ఇతర కార్యక్రమా�
రాష్ట్రంలో మున్సిపల్శాఖ అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాలు ఇతర దేశాలను సైతం ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ పట్టణాల్లో అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు వివిధ దేశాలు తమ ప్రతినిధులను పంపిస్తున్నా�