పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉన్నది. తెలంగాణలో ఆదిలాబాద్ ప్రథమ స్థానంలో ఉంగా, నిర్మల్, నల్లగొండ జిల్లాలు తర్వాతి స్థానాల్లో...
న్యూయార్క్ : గుండె జబ్బులు, గుండె పోటుతో ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మంచి ఆహారం, నిత్యం వ్యాయామంతో హృద్రోగాల బారినపడకుండా చూసుకోవచ్చని పలు అధ్యయనాలు స్�
లండన్ : పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం సహా శుద్ధి చేసిన ఆహారానికి దూరంగా ఉన్నవారిలో కొవిడ్-19 వైరస్ తీవ్రత 40 శాతం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్ర�
కరోనా వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించడంతో పిల్లల్లో శారీరక శ్రమ తగ్గి వారిలో ఊబకాయం పెరుగుతున్నది. ఊబకాయం కలిగివుండే పిల్లల్లో డయాబెటిస్, గుండె జబ్బులు, ఉబ్బసం, నిద్ర సంబంధ వ్యాధులు వచ్చే ప్రమా�