Manipur | కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్లో మళ్లీ హింసాత్మక సంఘటనలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో మరో పది వేల మందికిపైగా సైనికులను అక్కడకు పంపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Manipur: మణిపూర్లో జరిగిన కాల్పుల్లో ఏడు మంది సెక్యూర్టీ సిబ్బంది గాయపడ్డారు. మిలిటెంట్లతో జరిగిన ఫైరింగ్లో నలుగురు పోలీసు కమాండోలు, ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మణిపూర్ల�
Manipur Violence: మణిపూర్లో జరిగిన తాజా అల్లర్లలో 9 మంది మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. ఇంపాల్ ఈస్ట్, కాంగ్పోప్కి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అగిజంగ్ గ్రామంలో కాల్పుల ఘటన జరిగింది.