సుప్రీంకోర్టుకు మే 22 నుంచి జూలై 3 వరకు వేసవి సెలవులను ఇప్పటికే నోటిఫై చేశారు. సెలవుల సమయంలో వెకేషన్ బెంచ్ల ముందుకు ఈసారి 300 కొత్త కేసులను లిస్టింగ్ చేస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ మంగళవారం వెల్లడించారు
Mumbai | ముంబైలో మీజిల్స్ వైరస్ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నది. మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకిందని బ్రిహిన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. దీంతో మొత్తం కేసులు
ఈ ఏడాది ఆరంభం నుంచి సెప్టెంబర్ 21 వరకు 525 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనంతరం వారం రోజుల్లోనే కొత్తగా 412 డెంగ్యూ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 937కు చేరింది.
రాష్ట్రంలో బుధవారం 563 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 25,801 మందికి పరీక్షలు నిర్వహించగా, 563 మందికి పాజిటీవ్గా తేలినట్టు పేర్కొన్నది. ప్రస్తుతం 4,882 మంది రోగులు ఐసోలేషన్ల